టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.! వీళ్ళకి ఉచిత జర్నీ.. పూర్తి వివరాలివే

టీఎస్ఆర్టీసీ – తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టిఎస్ఆర్టిసి గుడ్ న్యూస్ చెప్పింది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఇక హైదరాబాద్ నగరంలో ఫ్రీగా జర్నీ చేసే వెసులుబాటును గ్రేటర్ హైదరాబాద్ జోన్ అందుబాటులోకి తెచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్టులో పుష్పక్ బస్సు ఎక్కే వారికి శుభవార్త చెప్పింది.

టీఎస్ఆర్టీసీ

పుష్పక్ బస్సులో టికెట్ కొన్న టైం నుంచి మూడు గంటల తర్వాత వరకు ఇతర సిటీ బస్సుల్లోను ఈ ఉచిత జర్నీ చేసే అవకాశాన్ని కల్పించింది టీఎస్ఆర్టీసీ. అలాగే వరుస సెలవులు నేపథ్యంలో ప్రయాణికులకు ఈరోజు రేపు ఎల్లుండి సుదూర ప్రాంతాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను టిఎస్ఆర్టిసి ఏర్పాటు చేసింది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చెన్నై బెంగళూరు షిరిడి కాకినాడ అమలాపురం విశాఖపట్నం తదితర సుధూర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతుంది.

ఇక స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈగో ట్రాన్స్పోర్టేషన్ సంస్థ ఎలక్ట్రిక్ కంపెనీ ఒక్క రూపాయికే ఏసీ కోచ్ లో ప్రయాణం చేసేందుకు ఒకసారి కొత్త ఆఫర్ను ప్రకటించింది ఒక రూపాయికే విజయవాడ నుంచి హైదరాబాద్కు అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించవచ్చని ఆ సంస్థ సీఈవో ఎండి దేవేంద్ర చావ్లా గారు తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు.

టీఎస్ఆర్టీసీ ఫ్రీ జర్నీ

ఇక పర్యావరణాన్ని పరిరక్షించేందుకుగాను ప్రజలను ప్రోత్సహించడంతోపాటు ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణం కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈ సంస్థ తెలిపింది ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు ఇక https://nuego.in/booking వెబ్సైట్లో టికెట్స్ ను బుక్ చేసుకోవాలని సూచించారు.

ఇక తెలంగాణ ప్రయాణికులు అధికారిక వెబ్సైట్ http://tsrtconline.in అయిన లో టికెట్లను బుక్ చేసుకోవాలి ఇక పూర్తి వివరాలకు టిఎస్ఆర్టిసి కాల్ సెంటర్ 040-69440000, 040-23450033 నెంబర్లు సంప్రదించగలరు.

Leave a Comment