రైతులకు శుభవార్త..! ఈ నెలలోనే ఖాతాల్లోకి రూ. 2 వేలు పూర్తి వివరాలు – pm kisan 9th instalment

రైతులకు మేలు కోరి ఎప్పుడు పలు రకాల పథకాలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.వట్టిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం అత్యంత ప్రతిష్టాత్మకంగా గత 2 సంవత్సరంలో రైతులకు సహాయం అందిస్తూ అండగా నిలుస్తుంది.ఇప్పటికే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైతులు ఎంతో లబ్ధిపొందారు.పీఎం కిసాన్ యోజన స్కీమ్ కింద ప్రతి ఏడాదికి రూ.6 వేలు రైతులకు అందిస్తోంది.

మొత్తం ఇప్పటికే 8 విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేసింది కేంద్రం.తాజాగా త్వరలోనే 9వ విడత డబ్బులు జమ కావాల్సి ఉంది. ఈ డబ్బుల కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో రైతులకు పంట అలాగే పెట్టుబడి సాయం కోసం ఇస్తున్న ఈ నగదు రైతులకు ఆర్ధికంగా ఎంతో చేయూత ఇస్తుంది.

PM KISAN SCHEME 9TH INSTALLMENT

ఇప్పుడు 9వ విడత డబ్బులు పంపిణీకి కేంద్రం రంగం సిద్ధం చేస్తుంది. నరేంద్ర మోదీ సర్కార్ ఆగస్ట్ 9వ తేదీ రూ.2 వేలను రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేయనుంది.మీరు కొత్తగా పీఎం కిసాన్ పథకం దరఖాస్తు చెయ్యాలి అనుకొంటే రైతులు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

మీకు డబ్బులు వచ్చాయో లేదో.మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆఫిషల్ వెబ్‌సైట్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు.

Leave a Comment