ఏ రాశి వారు ఏ మంత్రం పఠించాలి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులకు రాశి ఫలాలకు అధిక ప్రాణదాన్యత ఉంటుంది. ఇక రాశికి నక్షత్రం కూడా ఉంటుంది పాదం కూడా ఉంటుంది 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రమునకు నాలుగు పాదాలు ఉంటాయి. 27×4=108.12 రాశుల్లోని 9 పాదములు చొప్పున విభజింపబడినవి 12×9=108. 12 రాశుల మంత్రలు ఇక మొత్తం 12 రాశులు ఉంటాయి అయితే ఏ రాశి వారు ఏ మంత్రం పఠిస్తే మంచి జరుగుతుందో చూద్దాం. ఇందులో మొదటిగా. ఇక ఇందులో … Read more

గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,253 పోస్టులకు త్వరలోనోటిఫికేషన్.!

ఏపీలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ మరో తీపిక అభివృద్ధి తెలిపింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అనేక సేవలు అందిస్తున్న గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ జారీచేనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రూపొందించి పోస్టుల భర్తీకి అధికారిక ప్రకటన వెలువరించనుంది. సచివాలయ పోస్టులు మొత్తం 20 కేటగిరీలో సుమారు 14,523 పోస్టును భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది ఇక ఈ నోటిఫికేషన్ కు … Read more

AP SSC Time Table 2023 : ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల..! పరీక్ష తేదీలివే

ఆంధ్రప్రదేశ్లో పరీక్షల షెడ్యూలు మూతమవుతుంది ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఏపీలో ఏప్రిల్ మూడో తేదీ నుంచి 18వ తేదీ వరకు ఎస్ఎస్సి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరగా ఉన్నాయి ఈసారి కేవలం ఆరు సబ్జెక్టులు నిర్వహణ ఉండనుందని ssc బోర్డు వెల్లడించింది. ఇక పరీక్షల సమయం విషయానికి వస్తే ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 వరకు పరీక్షలు … Read more

ఏపీలో సంక్రాంత్రికి ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు,రూట్ల వివరాలివే

ఏపీఎస్ఆర్టీసీ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే ఇక పండుగ సీజన్లో ప్రజల రద్దీకి అనుగుణంగా జనవరి 6వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 6400 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది తాజాగా ఈ ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఒక ముఖ్య ప్రకటన తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ అలాగే ప్రయాణికులు తిరిగి వెళ్లే సమయంలో … Read more

ఈ నెల 28 నుండి రైతు బంధు నిధులు విడుదల

తెలంగాణ రైతులకు.! ఈ నెల 28 నుంచి రైతుబంధు నిధులు. ప్రస్తుత యాసంగి పంటలకు సంబంధించి రైతు బంధు సహాయం డిసెంబర్ 28 నుంచి అమలు కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర రైతన్ననికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద శుభవార్త తెలిపారు సాగు పెట్టుబడికి అవసరమైన నిధులను విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ సంసిద్ధమయింది. ఏసంగీ సీజన్ కు సంబంధించిన రైతుబంధు పెట్టుబడి సహాయాన్ని ఈనెల 28వ తేదీ నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు … Read more

పోస్టాఫీస్‌లో అకౌంట్ ఉందా? ఈ నంబర్ సేవ్ చేసుకోండి.. అన్నీ సేవలు

దేశ ప్రభుత్వ రంగ పోస్ట్ ఆఫీస్ లో ప్రజలు నిత్యం అనేక సేవలు పొందుతారు. స్టాక్ మార్కెట్లు తో పాటు అనేక పెట్టుబడి ఆప్షన్లో అందుబాటులో ఉన్న ఇప్పటికీ చాలామంది ప్రజలు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీం లో భారీగా పెట్టుబడులు పెడుతుంటారు. పోస్ట్ ఆఫీస్ దేశ ప్రజలకు ఒక భరోసా,నమ్మకం ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీస్ ప్రతి ఒక్క ఇంటికి చేరువుగా ఉంటుంది దీంతో ప్రజలకు పోస్ట్ ఆఫీస్ పై అపార నమ్మకం … Read more

వైఎస్సార్ సున్నా వడ్డీ 2022 రాయితీ డబ్బులు.. ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. వైయస్సార్ రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా వంటి పలు పథకాలు రైతులకు అందించింది. ఇక రైతు భరోసా కేంద్రాల ద్వారా నిరంతరం వారికి అవసరమైన సేవలు అందిస్తుంది అలాగే మార్కెట్లో రైతులు వేసే ప్రతి పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర … Read more

రాత్రి పూట రైల్వే ప్రయాణికులకు? కొత్త రూల్స్ ఏంటో తప్పక తెలుసుకోండి

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.! భారతదేశంలో అందరి బండిగా పేరుగాంచిన రైల్వే ప్రయాణం అంటే ప్రజలకు మక్కువ ఎక్కువ. దేశ ప్రజలు ఎక్కువగా వినియోగించే రవాణా సాధనం ట్రైన్ ఇది దేశానికి జీవనాడిగా ఉంటుంది. అయితే రైళ్లలో రాత్రిపూట ప్రయాణాలు కాస్త విసుగు పుట్టిస్తుంది. భద్రతా దృష్ట్యా దొంగతనాలు పెద్దగా మాట్లాడుకోవడం వంటి కారణాలతో నిద్ర లేకపోవడం వంటి ఎన్నో విషయాల్లో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి ఇబ్బందుల నుంచి రైల్వే ప్రయాణికులకు ఉపశమనం … Read more

YSR Kalyanamastu Scheme – వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకం కొత్త రూల్స్ దరఖాస్తు పూర్తి వివరాలు

వైఎస్ఆర్ కల్యాణమస్తు | ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పధకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు కాబోతుంది. ఈ పథకానికి సంబంధించి తాజాగా అర్హతలు నిబంధనలను సడలించింది ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ కల్యాణమస్తు ఈ పథకానికి సంబంధించి అర్హత నిబంధనలు తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది వైఎస్ఆర్ కళ్యాణమస్తు స్కీం కింద వధూవరులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ముస్లింలకు … Read more