Sukanya Samriddhi Scheme: సుకన్య సమృద్ధిలో పెట్టుబడిదారులకు రూ.51 లక్షలు నెలకు ఎంత కట్టాలి?

Sukanya Samriddhi Scheme – కేంద్ర ప్రభుత్వం మహిళలకు అనేక రకాల పథకాలు ప్రవేశపెడుతుంది అందులో ముఖ్యమైనది ఆడపిల్లలకు సంబంధించి సుకన్య సమృద్ధి యోజన సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది చాలా చిన్న మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారికి ఇది మంచి స్కీం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాల్లో ఇది కూడా ఒకటి ఆడపిల్లలకు ఆర్థిక చేయూతను అందించే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సుకన్య … Read more

ఈ తేదీన రైతు బంధు 2023 నిధులు

అన్నదాతలు శ్రేయస్సు వారు ఆర్ధిక పరిస్థితి మెరుగుపరచడానికి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్కార్ తాజాగా రైతు బంధు పథకం ఫై కీలక నిర్ణయం తీసుకుంది.రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు బంధు డబ్బులు ఫై తెలంగాణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతు బంధు వచ్చే నెల జూన్ 24 తేదీ నుంచి 30 వరకు గిరిజన సోదరులకు పోడు భూముల పట్టాల పంపిణీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. నూతనంగా పోడు … Read more

ఏపీ, తెలంగాణ నుంచి గంగా పుష్కరాలకు 18 స్పెషల్ ట్రైన్లు.. టైమింగ్స్ డేట్స్ ఇవే..

దేశవ్యాప్తంగా ప్రజలు రైలు ప్రయాణాన్ని ఎంతగానో ఇష్టపడతారు రాజాగా గంగా పుష్కరాల కోసం రైల్వే శాఖ పలు ప్రత్యేక రైలు నడుపుతుంది దీనికి సంబంధించిన రైలు వివరాలు ఏంటో ఏ తేదీలో ఉన్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం. గంగా పుష్కరాలు పుష్కరం అంటే పోషించేది అని అర్ధం. పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి వస్తాయి. ఈ ఏడాది గంగా పుష్కరాలు ఏప్రిల్ 22 తేదీ 2023 నుండి ప్రారంభం అవుతాయి.గంగా పుష్కరాల సందర్భంగా సికింద్రాబాద్, విశాఖపట్నం, … Read more

E-shram Card : ఈ-శ్రమ్ కార్డ్‌ బెనిఫిట్స్.! ఎలా అప్లై చెయ్యాలి ఎవరు అర్హులు

ఈ-శ్రమ్ కార్డ్ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈశ్రం ప్రారంభించింది.అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఆర్ధిక భద్రత కల్పించాలని అనే సంకల్పంతో ఈ-శ్రమ్ కార్డు రూపందించారు. ఈ-శ్రమ్ కార్డ్  ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ పోర్టల్ ద్వారా భారతదేశంలోని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి వారికి అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందజేయడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం … Read more

ఏపీలో రేషన్ కార్డుదారులకు ఫ్రీగా జొన్నలు రాగులు ఎప్పటినుంచి అంటే

AP Ration Card Holders – ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు బియ్యానికి బదులుగా ఉచితంగా సజ్జలు,రాగులు పంపిణి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరో విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది ఏపీలో రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థలో పూర్తి పారదర్శకత మార్పులు తీసుకొస్తూ బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు సజ్జలు, జొన్నలు అందించబోతుంది ఏప్రిల్ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఈ సరుకుల పంపిణీ ప్రారంభించబోతుంది. … Read more

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం (YSJ Jagananna Sashwatha Bhu Hakku Scheme)

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూములు, ఆస్తుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకంలో భాగంగా వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు భూ లావాదేవీలు ఇక పై సులభతరం, వివాద రహితం…. ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ హక్కుపత్రం… రికార్డులు: సర్వే మరియు రెవిన్యూ రికార్డుల వివరాలు డిజిటల్ రూపంలో… 1.భూ కమత పఠం, 2. పట్టణ సర్వే పఠం 3. రీసర్వే ల్యాండ్ … Read more

తిరుమలలో శ్రీవారి భక్తులకు గమనిక.! ఈ 5 రోజులు పలు సేవలు రద్దు

శ్రీవారి సేవలు | కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు దివ్య క్షేత్రమైన తిరుమలలో నిత్యం భక్తుల రద్దీ తారాస్థాయిలో ఉంటుంది. తాజాగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సాలికట్ల తెప్పోత్సవాలు మార్చి మూడో తేదీ నుండి ఏడో తేదీ వరకు వైభవంగా జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ఒక ప్రకటనలో వివరించింది. శ్రీవారి సేవలు ఇక మార్చి మూడు నుంచి ఏడో తేదీ వరకు ఆ రోజుల్లో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు … Read more

ATM కార్డుతో ఫ్రీగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్.! క్లెయిమ్ చేయడం ఎలాగో తెలుసా

ఏటీఎం కార్డ్ ఇన్సూరెన్స్ | బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి కచ్చితంగా ఏటీఎం కార్డు ఉంటుంది.ఇక ఏటీఎం కార్డు వాళ్ళు బోలెడు ఉపయోగాలు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చేసే కొనుగోలు పై కొన్ని ప్రముఖ బ్రాండ్లు, షాపింగ్ యాప్స్ డిస్కౌంట్ ఆఫర్లు కాష్ బ్యాక్ సైతం ఇస్తుంటాయి.బ్యాంకులు వెళ్లకుండా ఏటీఎం దగ్గర నుండి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.ఇంకా ఏటీఎం కార్డు ద్వారా అదిరిపోయే ప్రయోజనం ఉంది. కానీ చాలా మందికి ఏటీఎం కార్డు కలిగి ఉంటే … Read more

రైల్వే ప్రయాణంలో లోయర్ బెర్తు బుక్ చేసుకోవాలంటే.! వెంటనే ఇలా చెయ్యండి

Railway Ticket Booking – భారతదేశంలో రైల్వే ప్రయాణం ఒక మధురానుభూతి దేశంలో అన్ని ప్రయాణాలలో చౌకైనది రైల్వే ప్రయాణం సామాన్య పేద మధ్య తరగతి ప్రజలు రైల్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు అయితే. సుదూర ప్రాంతాలకు జర్నీ చేయాలంటే కచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి ఇక మన ఇంట్లో వృద్ధులు మహిళలు సాధారణంగా రైలులో ప్రయాణించేటప్పుడు లోయర్బెత్ కావాలనుకుంటారు అలా లోయర్ బెటర్ బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లోయర్ బెర్తు ఇక రైల్వే … Read more

ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ లో ఉద్యోగాల నోటిఫికేషన్

ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ | ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఇప్పుడే ఒక శుభవార్త వచ్చింది సమగ్ర శిక్ష అభియాన్ ఏపీలో ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి. ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ ఏపీ సమగ్ర శిక్షా కార్యాలయంలో పని చేయుటకు అభియాన్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ జరుగుతుంది అర్హత గల అభ్యర్థులకు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా డేటా … Read more