వైస్సార్ చేయూత 2023 కీలక సమాచారం

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది.ఈ సంవత్సర 2023 వైస్సార్ చేయూత కొత్త దరఖాస్తులు ప్రారంభం. సెప్టెంబర్ నెలలో ఒక్కొక్కరికి రూ.18,750/- అమౌంట్ బ్యాంకు అకౌంట్ లొ జమ. ☛ కొత్త దరఖాస్తు దారులు, గత సంవత్సరం లబ్ధిదారుల వెరిఫికేషన్ కొరకు సచివాలయం లొ దరఖాస్తు చేసిన క్యాస్ట్,ఇన్కమ్ సిద్ధం చేసుకోవాలి. వైస్సార్ చేయూత ☛ కొత్త దరఖాస్తు చేయిటకు ఆధార్ – మొబైల్ లింక్ తప్పనిసరి. ముందుగా మొబైల్ … Read more

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు

AP EHS – గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు అందించింది ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సైతం వర్తించినట్లు సంగతి తెలిసిందే ఇక సచివాలయంతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ఈ హెచ్ ఎస్ అమలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సి ఎస్ జవహర్ రెడ్డి గారు వైద్య … Read more

టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.! వీళ్ళకి ఉచిత జర్నీ.. పూర్తి వివరాలివే

టీఎస్ఆర్టీసీ – తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టిఎస్ఆర్టిసి గుడ్ న్యూస్ చెప్పింది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఇక హైదరాబాద్ నగరంలో ఫ్రీగా జర్నీ చేసే వెసులుబాటును గ్రేటర్ హైదరాబాద్ జోన్ అందుబాటులోకి తెచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్టులో పుష్పక్ బస్సు ఎక్కే వారికి శుభవార్త చెప్పింది. టీఎస్ఆర్టీసీ పుష్పక్ బస్సులో టికెట్ కొన్న టైం నుంచి మూడు గంటల తర్వాత వరకు ఇతర సిటీ బస్సుల్లోను ఈ … Read more

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ వైయస్సార్ సున్నా వడ్డీ పథకం.! కొత్త తేది ఫిక్స్

ఏపీలో అక్క చెల్లెమ్మలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి కొత్త తేదీని విడుదల చేశారు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలు తీసుకున్న లోన్స్ను సక్రమంగా తిరిగి చెల్లించుటకు వారిపై పడే వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పేరుతో ఈ స్కీం అమలు చేస్తున్నారు. ఇక ఈ … Read more

రైతులకు పీఎం కిసాన్ 14వ విడత తేదీ ఫిక్స్.. డబ్బులు ఖాతాలో పడేది ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా రైతులందరూ పీఎం కిసాన్ 14వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూపులు చూస్తున్నారు అయితే పీఎం కిసాన్ సంబంధించి యోజన స్కీం పై కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది at pmkisan.gov.in. పీఎం కిసాన్ 14వ విడత 14వ విడత పిఎం కిసాన్ నిధులు మనకి ఏప్రిల్ జూలై లోపే రైతులు ఖాతాలోకి పడాల్సి ఉంది అయితే కొన్ని కారణాల రీత్యా ఇది కాస్త ఆలస్యమైంది తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం … Read more

రైతు బంధు పథకం డబ్బులు ఖాతాల్లో పడ్డాయా లేదా .ఇలా చెక్ చేసుకోండి..!

రైతు బంధు డబ్బులు: తెలంగాణ రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు బంధు నిధులు జమ అవుతున్నాయి. అన్నదాతల కష్టాలు తీర్చి వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అనే విధంగా సీఎం కేసీఆర్‌ గారు తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నారు. రైతు బంధు తెలంగాణలో రైతుబంధు సొమ్ము పంపిణీ ప్రణాళిక బద్ధంగా కొనసాగుతుంది. రైతుబంధు పథకానికి సంబంధించి ఏడాదికి రెండు విడతలుగా పదివేల రూపాయలు రైతులకు పంట … Read more

5000రూ. పెట్టుబడితో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ తీసుకోండి.! నెలకు లక్ష సంపాదించండి.

Post Office Franchise: పోస్టాఫీసు ప్రజలకు అనేక సేవలు అందిస్తుంది.ఇక దేశ వ్యాప్తంగా పోస్టాఫీసు శకలు విస్తరించి ఉన్నాయి.ఐతే ఇంకా కొన్ని గ్రామాల్లో పోస్ట్ office లేకపోవడం గమనార్హం.దీంతో ఆ ప్రాంతాలలో జీవించే ప్రజలకు పోస్టాఫీసు సేవలు సౌకర్యాలు పొందడానికి వేరే ప్రాంతానికి వెళ్లి రావడానికి సమయం పడుతుంది.ఈ సమస్య నివారించడానికి పోస్టల్ శాఖ ఫ్రాంచైజ్ పదకం తీసుకొచ్చింది. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ తీసుకోవడం ఎలా పోస్టల్ శాఖ ఫ్రాంచైజ్ ద్వారా అందుబాటులో 2 స్కీమ్స్ తెచ్చింది.ఫ్రాంచైజ్ … Read more

JioBook Laptop : జియో ల్యాప్‌టాప్‌ వచ్చేసింది.. సగం ధరకే, అదిరిపోయే డిస్కౌంట్‌లతో..

JioBook Laptop టెక్ లవర్స్ అందరూ ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో లాప్టాప్ మార్కెట్లోకి రానే వచ్చేసింది. జియో కంపెనీ ప్రవేశపెట్టిన ఈ కొత్త లాప్టాప్ పేరు జియో బుక్ అతి తక్కువ ధరలోనే రిలయన్స్ జియో ఈ ల్యాప్టాప్ ను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. JioBook Laptop జియో బుక్ లాప్టాప్ ప్రస్తుతం అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చింది. ఇక జియో బుక్ లాప్టాప్ ధర 3565 రూపాయలుగా ఉంది. … Read more

మీ మొబైల్ ఫోన్ పోయిందా టెన్షన్‌ వద్దు.! ఈ పోర్టల్ లాగిన్ మీ ఫోన్ ఎక్కడో ఉంది తెలుసుకోవచ్చు

sancharsaathi – మీ మొబైల్ ఫోన్ అనుకోకుండా పోయిందా ఎప్పుడైనా మీ మొబైల్ ను తెలియని వ్యక్తులు దొంగలించారా.? మీరెప్పుడైనా ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ అమ్మితే అది కొనేటప్పుడు జన్యును కాదో తెలుసుకోవాలని ఉందా అయితే వీటికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచార సాతి అనే పోర్టను లాంచ్ చేసింది. ఈ పోర్టల్ ద్వారా భారత దేశంలో మీ ఫోన్ ఎక్కడున్నా ఎవరి దగ్గర ఉన్నా … Read more

భార్యా భర్తలిద్దరికీ పిఎం కిసాన్ స్కీమ్ వస్తుందా.! కొత్త రూల్స్ ఇవే

పిఎం కిసాన్ – కేంద్ర సర్కార్ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది వాటిలో ముఖ్యమైనది ప్రధానమంత్రి కిసాన్ సంబంధించిన ఈ స్కీం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తుంది ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలో 6000 రూపాయలు నవదును జమ చేస్తున్న సంగతి తెలిసిందే. పిఎం కిసాన్ పిఎం కిసాన్ స్కీంకు సంబంధించి రైతులకు మూడో విడతల్లో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ₹2,000 చొప్పున బ్యాంకు ఖాతాలో నేరుగా జమ … Read more