రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.! టికెట్ కొనుగోళ్ల పై కొత్త రూల్స్

భారతదేశంలో సుదూర ప్రాంతాల్లో రైల్వే ప్రయాణం అంటే ఒక ఆహ్లాదకరమైన అనుభూతి పేద సామాన్య మధ్యతరగతి ఇలా అన్ని వర్గాలు ప్రజలకు రైల్వే ప్రయాణం అంటే ఎంతో ఆనందం. రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే నిత్యం అనేక కొత్త రూల్స్ అలాగే మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ప్రయాణికులు సౌకర్యం కోసం రైల్వే శాఖ టికెట్ కొనుగోలు కీలక మార్పులు నిర్ణయం తీసుకొచ్చింది. indian railways ముఖ్యంగా సెలవు రోజుల్లో పండుగల వేళ సీట్లు దొరకాలంటే … Read more

సీఎం రేవంత్ రెడ్డి తండావాసులకు శుభవార్త అందించారు.! వెంటనే ఈ జీవో మంజూరు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనదైన మార్కు పాలనతో తెలంగాణలో పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు మరో కీలక ప్రకటన చేసి సెన్సేషన్ గా నిలిచారు ఇక తండావాసులకు సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త తెలిపారు బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బంజారా సోదరులు కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్నంత సంతోషంగా ఉందని … Read more

AP DSC Notification 2024 – ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల.! 6100 పోస్టులు పూర్తి వివరాలు

AP DSC Notification 2024 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఏపీలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఇక ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఏపీ డీఎస్సీ 2024 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 600 పోస్టుల్లో 2280 ఎస్జీటీ పోస్టులు,2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, … Read more

ఏపీ మహిళలకు శుభవార్త.! ఒక్కొక్కరికి రూ.15వేలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ రాష్ట్ర సర్కార్ మరో కొత్త పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది. అర్హత ప్రామాణికంగా రాష్ట్రంలో అన్ని కులాల వర్గాలకు చెందిన మహిళలకు పథకాలు అమలు చేస్తున్న జగన్ సర్కార్ తాజాగా ఈ బీసీ నేస్తం పథకం ద్వారా మహిళల ఖాతాలోకి డబ్బులు జమ చేయడం ఉంది ఈ మేరకు ఇవి పథకం షెడ్యూల్ రిలీజ్ చేశారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ఇక … Read more

రైతు బంధు పథకం లో కొత్త రూల్స్.! ఇక నుండి వీళ్లకు మాత్రమే రైతు భరోసా

తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకానికి సంబంధించి రాష్ట్ర సర్కార్ కొన్ని కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాక్షిగా ఈ రైతుబంధు పథకానికి సంబంధించి కొన్ని విధివిధానాలను ప్రకటించింది వీరికి మాత్రమే రైతుబంధు పథకం అమలు చేస్తామని శాసనసభ వేదిక మంత్రి బట్టి విక్రమ్ గారు స్పష్టం చేశారు. రైతు బంధు Rythu Bhandu – ఇక రైతుబంధు పథకం తెలంగాణ రాష్ట్రంలో నిజమైన అర్హులకే అమలు చేయాలని వర్తింపజేసేలా ఈ నిబంధనను … Read more

తెలంగాణాలో కరెంటు వినియోగదారులకు ప్రభుత్వం ముఖ్య ప్రకటన.!

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ వినియోగాలు అందరికీ తెలంగాణ విద్యుత్ శాఖ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు నాణ్యమైన పాలన అందిస్తుంది ఇందులో భాగంగానే విద్యుత్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ పారదర్శకమైన సేవలు తెలంగాణ ప్రజలకు అందించాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. TSSPDCL (తెలంగాణా విద్యుత్ శాఖ) అందులో భాగంగానే విద్యుత్ మీటర్లు ఉన్న వారందరూ మీటర్లకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ … Read more

రూ.500కే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఎప్పటి నుంచి అంటే

500కే సిలిండర్ – తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఆరు గ్యారంటీల స్కీమ్స్ లో భాగంగా కొన్ని పథకాలు అమలు చేసిన సంగతి తెలిసిందే ఇక ఆరు గ్యారెంటీల లో మరో రెండు గ్యారెంటీన్ త్వరలోనే అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎప్పుడు నుంచి ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారని ఎంతో ఆసక్తిగా … Read more

ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదో మీకు తెలుసా?

Kuwaiti Dinar currency is the worlds richest currency value.Indian currency position is At 15th Place. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు అనేక కరెన్సీలు వాటికి సంబంధించిన విలువలు ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ డాలర్ అని చాలామంది భావిస్తుంటారు కానీ ప్రపంచ దేశాలను డాలర్ శాసిస్తున్న అంతర్జాతీయంగా ఎక్కువ వ్యాపార కార్యకలాపాలు డాలర్లలోనే జరుగుతాయి డాలర్కు అంత విలువ ఉంటుంది అయితే ప్రపంచంలో విలువైన కరెన్సీ మాత్రం డాలర్ కాదని … Read more

భారీగా వంట నూనె ధరలు.! తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచన

వంట నూనె వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే తీపి కబురు అందింది వంట నూనె ధరలు భారీగా తగ్గించాలని కేంద్రం ఆయిల్ కంపెనీలకు సూచించింది. ఉక్రేన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి భారీగా వంటలను ధరలు పెరిగాయి కేంద్రం ఎప్పటికప్పుడు దేశ ప్రజలపై ఈ ధరల భారాన్ని తగ్గించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. వంట నూనె ధరలు ఈ నేపథ్యంలోనే ఇంపోర్ట్ డ్యూటీ కూడా తగ్గించింది తాజాగా అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా తమ ఉత్పత్తుల … Read more

Jai Bharath National Party : జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుద‌ల‌

Jai Bharath National Party manifesto – సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రారంభించిన జై భారత్ నేషనల్ పార్టీ తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటాపోటీ చేయనున్నట్లు తాజాగా స్పష్టం చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను తాజాగా అధినేత లక్ష్మీనారాయణ గారు విడుదల చేశారు.ఇక మేనిఫెస్టో లో అని వర్గాలకు చెందిన విద్యార్ది, ఆటో డ్రైవర్, మహిళలు, రైతు ద్వారా మేనిఫెస్టో ద్వారా అన్ని … Read more