పడిపోయిన బంగారం ధర.. ఈ రోజు ఎంత తగ్గిందో తెలుసా

దేశంలో అత్యధికంగా వినియోగించే వస్తువుల్లో పసిడి కూడా ఒకటి. భారతదేశంలో వేడుక ఏదైనా మహిళలకు బంగారం అంటే ఎంతో మక్కువ.తాజాగా కేంద్ర బడ్జెట్ 2020 నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. దీని కారణంగా భారతదేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి దేశీయంగా ఉత్పత్తి వినియోగం పెరిగినప్పటికీ ధరలు మాత్రం తగ్గాయి. బంగారం ధర కేంద్ర బడ్జెట్లో పుత్తడి పై కస్టమ్స్ డ్యూటీ తగ్గింది. దీంతో బంగారం వెండి ధరలు పడిపోయాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు తాజాగా బులియన్ … Read more

పాప్ కార్న్ తింటే ఏమవుతుంది? పాప్‌కార్న్ వల్ల కలిగే ప్రయోజనాలు

ఆరోగ్యమే మహా భాగ్యం.ఆరోగ్యం చక్కగా మెయింటైన్ చేయాలని కోరుకుంటే అందుకు ఆహారం ఒక మంచి ఎంపిక.పిల్లలు పాప్‌కార్న్ ఎంతో ఇష్టంగా తింటారు.పాప్‌కార్న్ అందరు తేనే చిరుతిండి. పాప్ కార్న్ పాప్‌కార్న్‌లో పీచుపదార్థం యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. మరి పాప్‌కార్న్‌లో ఉండే ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం.పాప్‌కార్న్‌లో రోగ నిరోధక శక్తీ తో పట్టు జీర్ణ శక్తీ చక్కగా ఉంటుంది. పాప్‌కార్న్ ప్రయోజనాలు పాప్‌కార్న్‌ అనేది తృణధాన్యం,మధుమేహం, ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. పాప్‌కార్న్‌లో ఫైబర్ కాకుండా మెగ్నిషియం, ఐరన్,విటమిన్లు, … Read more

World Richest Person: నంబర్‌ 1‌ కుబేరుడిగా మళ్లీ ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ రికార్డు

ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ​ఎలాన్‌ మస్క్ మరోసారి స్థానం కైవసం చేసుకున్నాడు.ప్రపంచ ప్రముఖ టాప్ సంస్థ అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​ను పక్కకు నెట్టి ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఎలాన్‌ మస్క్ మస్క్‌ 12ఏళ్ల చిన్న వయస్సులో బ్లాస్టర్‌ అనే వీడియోగేమ్‌ను తయారు చేశాడు.17ఏళ్ల వయస్సులో దక్షిణాఫ్రికా సైన్యంలో పనిచేయడం ఇష్టం లేక కెనడా వెళ్ళిపోయి చదువ ఫై ద్రుష్టి పెట్టాడు. అయన మనస్సు మొత్తం వ్యాపారం పైనే ఉండేది. అందుకే వ్యాపారంలో ఎన్నో విజయాలు … Read more

పసిడి ప్రేమికులకు శుభవార్త..! బంగారం వెండి ధర ఎంతంటే..

మహిళలకు చేదు వార్త.బంగారం తీసుకోవాలని యోచిస్తున్నారు యోచిస్తున్నారు అయితే మీకు ఊరట కలిగించే అంశం గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి ఎలాంటి మార్పులేదు వెండి రేటు మాత్రం దూసుకెళ్లింది. బంగారం ధర ఇక దేశంలోని అన్ని నగరాల్లో కూడా గోల్డ్ ధర లో ఎలాంటి మార్పులు జరగలేదు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.43,260. ఇక విజయవాడ, విశాఖపట్నం బుల్లియన్ మార్కెట్లలో కూడా … Read more

స్వల్పంగాపెరిగిన పుత్తడి ధరలు…. తులం ధర ఎంతంటే..? ఏ నగరంలో ఎంత ధరో తెలుసా..?

( పుత్తడి ధరలు) బంగారం ధరలు ప్రజలను ఊపేస్తున్నాయి.(జనవరి 21-01-2021)న దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయి? పుత్తడి ధరలు పసిడి ఈ రోజు కూడా దూసుకెళ్లింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది ఇక నగరాల వారీగా హైదరాబాద్-45,800, విజయవాడ-45,800, విశాఖ-45,800 , ముంబై-48,100, చెన్నై-46,600, న్యూఢిల్లీ-47,910, బెంగళూరు-45,000. అయితే బంగారం ధర పై ప్రభావం చూపే అంశాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, … Read more

పెరిగిన బంగారం వెండి ధర జిగేల్

ఎంసీఎక్స్‌లో మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. Gold Price Today: బంగారం ధర మెరిసిపోయింది. బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం ధర పెరిగితే పసిడి బాటలోనే వెండి కూడా నడిచింది. ఇక అంతర్జాతీయ బుల్లియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. పసిడి ధర భారత దేశంలో బంగారం సురక్షితమైన పెట్టుబడి మార్గంగా చూస్తారు.అందువల్ల ధంతేరాస్, దీపావళి, వంటి పండుగ సందర్భాల్లో బంగారం కొనడానికి ఎక్కువ మంది ఆసక్తిచూపుతారు. నవంబర్ 13న దేశమంతా … Read more

YSR Aasara scheme – వైఎస్సార్‌ ఆసరా పథకం

YSR Aasara Scheme | YSR Aasara Scheme 2022 | వైఎస్సార్‌ ఆసరా పథకం ఏపీ లో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేస్తూ సీఎం వైస్ జగన్ చరిత్రలో నిలిచిపోయాడు. ఏపీలో మరో పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ ఆసరా తొలివిడతలో రూ.6,792.20 కోట్లు జమ చేస్తున్నామన్నారు.మొత్తం 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో … Read more

ఏపీ స్పందన టోల్ ఫ్రీ నెంబర్

గతంలో ఏ పని కావాలన్న కాళ్లు అరిగేలా తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు వైస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత స్పందన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.స్పందన అనేది సామాన్య ప్రజా సమస్యల పరిష్కార వేదిక.స్పందనలో ఫిర్యాదులను నమోదు చేయడానికి, ట్రాక్ చేయడానికి మరియు ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ సిస్టమ్ ప్రతిపాదించబడింది. CMO / SECY లు / HOD లు / జిల్లా కలెక్టరేట్లు / జిల్లా మరియు మండల స్థాయి కార్యాలయాలలో అర్జీలు స్వీకరిస్తారు.స్పందన కార్యక్రమం ద్వారా … Read more

మీ PF డబ్బులు విత్‌డ్రా చేయడం ఎలా ? కరోనా మహమ్మారి నేపథ్యం సమయములో

మీ PF డబ్బులు విత్‌డ్రా చేయడం ఎలా ? కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక నేపథ్యం సమయములో Coronavirus is now another reason to make a pf withdrawal Online ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO పాండమిక్ అడ్వాన్స్ ఫెలిసిలిటీని ప్రారంభించింది. అంటే కరోనా వైరస్ మహమ్మరిని ఒక కారణంగా చూపించి మీరు మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం రెండు పెద్ద … Read more

ఈ ఒక్కటి తింటే కరోనా వైరస్ మన దగ్గరికి రాదు?

కరోనా వైరస్ పైన గెలవాలంటే ఇవి తినాలి. Coronavirus Diet Chart 2020: What to Eat Coronavirus Diet Chart 2020: What to eat, what to avoid ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించింది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ రావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక రాష్ట్ర మరియు కేంద్రం కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో మరియు హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ … Read more