ఏపీలో బ్యాంకుల బ్యాంకు పనివేళల్లో స్వల్ప మార్పులు – Bank Timings

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ విలయ తడవం చేస్తున్న నేపథ్యంలో సెకండ్ విజృంభిస్తుండడంతో కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 12:00 నుంచి తర్వాత రోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

బ్యాంకు పనివేళల్లో

ఈ నేపథ్యంలో బ్యాంకు పని వేళల్లో మార్పులు చేశారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు మాత్రమే పనిచేస్తాయని తాజా అధికారులు తెలిపారు.

ఇక ప్రజలు బాగా అవసరం అయితేనే కస్టమర్లు బ్యాంకులకు రావాలని అధికారులు ప్రజలు సూచిస్తున్నారు.

Leave a Comment